Shika Chowdary

    జయరాంని చంపింది తానేనని అంగీకరించిన రాకేశ్

    February 4, 2019 / 07:02 AM IST

    పారిశ్రామిక వేత్త జయరామ్‌ హత్యకేసు విచారణలో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి.  జయరామ్‌ను తానే చంపానని నిందితుడు రాకేశ్‌రెడ్డి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించనందుకే హత్య చేశానని పోలీసుల విచారణలో రాకే�

    రక్షణ కల్పించండి : పోలీసులను కోరిన జయరాం భార్య

    February 3, 2019 / 02:40 PM IST

    విజయవాడ : తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ పోలీసులను కోరారు. తన భర్త జయరాంను ఎవరు,

    శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

    February 3, 2019 / 06:42 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�

    మిస్టరీ వీడింది : జయరాంను చంపింది రాకేష్

    February 3, 2019 / 05:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడ�

    మిస్టరీ వీడేనా : జూబ్లీహిల్స్‌కు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ

    February 3, 2019 / 04:44 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగా�

    క్రిమినల్‌ కౌన్‌..? : జయరాంపై విష ప్రయోగం!

    February 3, 2019 / 02:02 AM IST

    విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులో�

10TV Telugu News