Home » Shiv Sena
మనీషా కయాండే షిండే వర్గంలో చేరడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ స్పందించారు. కొందరు స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నారని, స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని అన్నారు.
అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నామని మహారాష్ట్ర భారతీయ జనతా పా
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే.. ఆయనకు ఉపశమనం లభించేదని కోర్టు పేర్కొంది.
ఉద్ధవ్ థాకరే తనను మోసం చేశాడని, అందుకు తిరిగి సమాధానం చెప్పాలనని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీల వంచన చేరినందుకు ప్రభుత్వాన్ని తామే కూల్చామనే పరోక్షంగా చెప్పారు.
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉన్నట్టుండి కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. మరాఠీ భాష�
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ
రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటాయి అంటూ అదో పెద్ద విషయం కాదంటూ వ్యవసాయశాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు పార్టీ తనకు చెందుతుందని ఎలాంటి క్లెయిమ్ చేయలేదని పవార్ గుర్తు చేశారు. కానీ తాజా పరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్ల