Home » Shiv Sena
బీజేపీతో పోటీ చేసి, విడిపోయి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఆ తర్వాత బీజేపీపై శివసేన చేసిన వ్యాఖ్యలు, అందునా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లేప్పు
ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారిలో 22 మంది త్వరలోనే బీజేపీలో చేరుతారని సామ్నా పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ పత్రిక శివసేన పార్టీకి చెందిన పత్రిక అని తెలిసిందే.
శివసేన రెండుగా చీలిన అనంతరం అప్పటి వరకు కామన్ ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లు-బాణాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. అలాగే ఇరు కూటములకు పార్టీ పేర్లను గుర్తులను కేటాయించింది. ఉద్ధవ్ థాకరే కూటమికి ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే’ అని పేరుతో పాటు
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని పేరు ఖరారు చేయగా.. ఉద్ధవ్ థాకరే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) పేరును కేటాయించింది. అయితే గుర్తుల కేటాయింపు మాత్రం ఇంకా జరగలేదు. అలాగే ఉద్ధవ్ వర్గం అడిగిన త్రిశూల్, �
బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాం
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బ
ప్రస్తుతం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని దుర్వినియోగం చేస్తూ నేతలను బెదిరిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన తన పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. ‘ఆపరేషన్ లోటస్’ దేశ ప్రజాస్వా
ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు చట్ట ప్రకారం తమకే పార్టీ గుర్తు రావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అధికారికంగా పార్టీ తమకే దక్కుతుందని వారి వాదిస్తున్నారు. కాగా, పార్ట�
మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కస్టడీలో ఉన్నంత కాలం సంజయ్ రౌత్ అనారోగ్యానికి వాడే ఔషధాలను ఆయనకు అందించాలని చెప్పింది. పాత్రా చాల్ (భవన సముదాయం) �