Home » Shiv Sena
శివసేనకు ఇది చాలా కఠినమైన సమయం. బాల్ థాకరే మరణం శివసేనకు ఎలాంటిదో, ఇప్పటి పరిస్థితి కూడా అలాంటిదే. దీనిపై మేము అటు కోర్టుతో పాటు ఇటు రోడ్లపై కూడా పోరాటం చేస్తాం. అలాగే ఈసారి చాలా స్ట్రాటజీతో పని చేస్తాం. సుపారి తీసుకుని వాళ్లు (షిండే వర్గం) శివ�
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ఠాక్రే వర్గం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు మాత్రం అందుకు నో చెప్పింది.
1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం
Priyanka Chaturvedi: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆరోపణలు చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వ
ఉద్ధవ్, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పా
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పత్రిక సామ్నాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం ప్రచురితమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల ధ�
ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రక
షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు, బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది.
సావర్కర్ సిద్ధాంతాన్ని కొంత మంది అంగీకరిస్తారు. కొంత మంది అంగీకరించరు. అయితే తమను తాము సమర్ధించుకునేందుకు ఎవరూ ఎల్లకాలం బతికి ఉండరు. అది సావర్కర్ కావచ్చు, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ బోస్ కావచ్చు. గతంలోకి వెళ్లి చరిత్రను తవ్వుకోవడం �