Shivasena

    రైతులకు శుభవార్త : రూ. 2లక్షల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ

    December 21, 2019 / 02:19 PM IST

    రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �

    ఫిర్ ఏక్ బార్ ఫడ్నవీస్ సర్కార్

    November 23, 2019 / 05:26 AM IST

    మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, శివసేన పార్టీలకు బీజేపీ దిమ�

    కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్లాన్ : బుల్లెట్ ట్రైన్ నిధులు.. రైతులకు మళ్లీంపు?

    November 21, 2019 / 09:44 AM IST

    శివసేన, NCPతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం శుక్రవారం (నవంబర్ 22)న ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శివసేన మాత్

    శివసేనతో కాంగ్రెస్ సై : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 

    November 20, 2019 / 11:42 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేం�

    బీజేపీ కొత్త ఎత్తుగడ : ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

    November 2, 2019 / 01:56 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు

    బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ : 45మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

    October 29, 2019 / 09:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు అవసర�

    ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు : రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం కావాలి

    October 9, 2019 / 02:12 AM IST

    ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల కంటే.. రామాలయ �

10TV Telugu News