Home » Shivraj singh chouhan
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ
ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మా గాంధీ కలను సాకారం చేస్తుందని కేంద్ర సర్కారు చెప్పింది.
విమానంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలను చౌహాన్ షేర్ చేశారు. అంతేకాదు..
30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. మొత్తం 3వేల 200 కోట్ల రూపాయల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు.
మధ్యప్రదేశ్లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
సీఎం పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ శర్మ, కైలాశ్ వర్గియా, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడ్డారు.
ఈ ఎన్నికల్లో శివరాజ్ను బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఎంపీలో బీజేపీ గెలిచినా.. శివరాజ్ సీఎం కాలేడనే ఊహాగానాలు ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి. దీంతో శివరాజ్ స్థానం బలహీనంగా ఉందనే సందేశం వచ్చింది
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
ఈ పోస్ట్ను ఉటంకిస్తూ సదరు కాంగ్రెస్ నాయకులపై సెక్షన్ 420, 469 కింద ఎఫ్ఐఆర్ (ప్రియాంక గాంధీపై ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.