Home » Shivraj singh chouhan
30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. మొత్తం 3వేల 200 కోట్ల రూపాయల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు.
మధ్యప్రదేశ్లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
సీఎం పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ శర్మ, కైలాశ్ వర్గియా, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడ్డారు.
ఈ ఎన్నికల్లో శివరాజ్ను బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఎంపీలో బీజేపీ గెలిచినా.. శివరాజ్ సీఎం కాలేడనే ఊహాగానాలు ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి. దీంతో శివరాజ్ స్థానం బలహీనంగా ఉందనే సందేశం వచ్చింది
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
ఈ పోస్ట్ను ఉటంకిస్తూ సదరు కాంగ్రెస్ నాయకులపై సెక్షన్ 420, 469 కింద ఎఫ్ఐఆర్ (ప్రియాంక గాంధీపై ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించగా, ఆయన మిత్రపక్షమైన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మరో మార్గంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్థుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో సిద్ధి పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై కూడా వి
తవ్వకపు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. బోర్ వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతోందని సెహోర్ ఎస్సీ మయాంక్ అవస్థీ తెలిపారు.