Home » Shoaib Akhtar
పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ముగించే సమయానికి 110 సెంచరీలు చేస్తాడని, అతనిలో ఆ సత్తా ఉందంటూ అక్తర్ అన్�
వాస్తవానికి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడుతుందని అనుకున్నప్పటికీ అదృష్టం కలిసొచ్చి ఫైనల్ వరకు వెళ్లింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటం పాక్కు లక్కుగా మారింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్పై విజయంతో ఎట్టకేలకు ఫైన
సెహ్వాగ్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి. సెహ్వాగ్ క్రిజ్లో ఉన్నాడంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు. అవతల ఎలాంటి టీమైనా, ఎలాంటి బౌలరైనా సెహ్వాగ్ క్రిజ్ లో ఉన్నాడంటే పరుగుల వదర పారేది.
''రిషబ్ పంత్ కాస్త లావుగా ఉన్నాడు. అతడు దీనిపై దృష్టి పెడతాడని నేను అనుకుంటున్నాను. భారతీయ మార్కెట్ చాలా పెద్దది. రిషబ్ పంత్ చాలా బాగుంటాడు. మోడల్గా మారవచ్చు. కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. భారత్లో ఎవరైనా ఓ వ్యక్తి సూపర�
పాకిస్తాన్ మాజీ క్రికెట్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్సీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ ను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలంటూ బలవంతపెట్టారని కామెంట్ చేశారు.
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు.
2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కనిపించడం లేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగా దూరం కాగా, ఈ ఆల్రౌండర్పై విమర్శలు ఎక్కువవుతున్నాయి.
ఒకవేళ కివీస్ గెలిస్తే అది నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉండగా.. అఫ్ఘాన్ గెలిస్తే ఆ జట్టుతో పాటు భారత్ కూ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కివీస్ పై అప్ఘానిస్తాన్ గెలవాలని భారత అభిమానులు.
'మౌకా' అనే పదంతో ఇంకెంత మాత్రం పాకిస్తాన్ ను ఎద్దేవా చేయలేరు. సరదా కోసం ఓ దేశాన్ని కించపరుస్తారా? 'మౌకా' అనేది వినోదం ఎంతమాత్రం కాదు...
సోషల్ మీడియాల్లోనూ, టీవీ వేదికగానూ తన అభిప్రాయాలను బయటపెట్టే పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్కు తీరని అవమానం జరిగింది.