Home » Shoaib Akhtar
ఇండియాతో మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఊహాగానాలన్నీ వినిపిస్తుంటాయి. వీటితో పాటుగా ప్రముఖులు ఇచ్చే సూచనలు గేమ్పై భారీ హైప్ క్రియేట్ చేస్తుంటాయి.
మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.
ఇండియా కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ వీడియో ద్వారా ఇండోపాక్ ..
రావల్పిండి ఎక్స్ప్రెస్ మరోసారి టీమిండియా ప్లేయర్లపై నోరు పారేసుకున్నాడు. అతని బౌలింగ్ దురుసుతనాన్ని గొప్పగా చెప్పుకుంటూ అప్పటి బ్యాట్స్మెన్పై చులకన వైఖరి ప్రదర్శించాడు. కావాలంటే ఔట్ చేసుకోగానీ, బంతితో కొట్టకు అని రిక్వెస్ట్ చేసేవార�
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన దేశ సైన్యం కోసం బడ్జెట్ పెంచడానికి అవసరమైతే గడ్డి తినడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. దేవుడు ఎప్పుడైనా తనకు అధికారాన్ని ఇస్తే.. నేను గడ్డిని తింటాను.. కానీ నేను సైన్యం బడ్జెట్ పెంచుతాన
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీ20విజయం తర్వాత టీమిండియాను పొగిడేస్తున్నాడు. బాస్ ఎవరో భారత్ నిరూపించుకుందని కొనియాడాడు. ఆదివారం నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ గురించి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు. తొలి మ్యాచ్ ఓడిపోయి �