Home » Shoaib Akhtar
భారత ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానల్స్ లో దాదాపు 63మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
భారత్ జట్టు విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా ..
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు రెండు దేశాలు దిగ్గజ ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు.
పాకిస్థాన్ కు చెందిన ఓ టెలివిజన్ షోలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ఆడటానికి భారత జట్టు ..
ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు.
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సందిగ్థత వీడడం లేదు.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించింది.
షోయబ్ అక్తర్, రుబాబ్ ఖాన్ 2014లో పెళ్లిచేసుకున్నారు. 2016లో రుబాబ్ ఖాన్ కొడుకు మికైల్ కు జన్మనిచ్చింది. 2019లో రెండోసారి రుబాబ్ ఖాన్ మజీద్ కు జన్మనిచ్చారు.
వన్డే ప్రపంచకప్లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.
భారత్ - పాక్ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.