Home » Shobha Shetty
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఏడో వారం కొనసాగుతోంది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా గులీబీపురం, జిలేజీపురం అనే రెండు గ్రూపులు బిగ్బాస్ విభజించారు.
సోమవారం మధ్యలో ఆగిన నామినేషన్స్ నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలినవి పూర్తి చేశారు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఏడో వారం ప్రారంభమైంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఆరో వారం పూర్తి కావొస్తుంది. ఈ వారంలో అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ, ప్రిన్స్ యావర్, పూజా మూర్తి, శోభా శెట్టి, నయని పావని లతో కలిపి మొత్తం ఏడుగురు నామినేషన్లో ఉన్నారు.
గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. శివాజీ, సందీప్ తప్ప మిగిలిన వాళ్లంతా వాళ్ళిద్దర్నీ తప్ప వేరే వాళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చి ఆ టైటిల్ ఉన్న బ్యాడ్జీలని పెట్టమన్నాడు నాగ్.
ఇప్పటికే రెండు పవరాస్త్రలను శివాజీ, సందీప్ గెలుచుకోగా మూడో పవరాస్త్ర కోసం గేమ్ సాగింది.
బిగ్బాస్ హౌజ్లో మూడో పవర్ అస్త్ర కోసం పోటీలు జరుగుతున్నాయి. ఈ పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు కంటెండర్లుగా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలను బిగ్బాస్ సెలక్ట్ చేయగా మిగిలిన వారు తిరస్కరించారు.
కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ పల్స్ మార్కులు చెప్పేముందు ఈ వారం రోజులకి మీకు మీరు ఎంత మార్కులు వేసుకుంటారో చెప్పమన్నాడు. ఒక్కొక్కరు వాళ్లకు వాళ్ళు వేసుకున్న మార్కులు చెప్పగా నాగార్జున ఆడియన్స్ ఇచ్చిన మార్కులు చెప్పాడు..
ఎంతో ఘనంగా ప్రారంభమైంది తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ (Bigg Boss ) సీజన్ 7. మొదటి వారం పూర్తి కావడానికి వచ్చింది.
మొదటి వారం నామినేషన్స్ కి కంటెస్టెంట్స్ ని ఒక రూమ్ లోకి పిలిచి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి అక్కడ ఉన్న ఆ కంటెస్టెంట్స్ ఫోటోలను చింపి మంటలో వేయాలి అని చెప్పారు.