-
Home » shoot
shoot
Punjab: నలుగురు జవాన్లను కాల్చి చంపింది తోటి జవానే..
కాల్పులు జరిపిన ఆ జవాన్ పేరు మోహన్ దేశాయ్. అయితే విచారణకు ముందు నలుగురు జవాన్ల హత్యకు సంబంధించి మోహన్ దేశాయ్ ఇచ్చిన వాంగ్మూలం కేసును తప్పుదోవ పట్టింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తెల్ల కుర్తా పైజమా ధరించి రైఫిల్, గొడ్డలి పట్టుకొని కాల్
Man Shoot Lizard : గోడ మీద బల్లిపై గన్ తో కాల్పులు
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. మొఘల్పురాలోని సుల్తాన్షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్ తో కాల్పులు జరిపారు.
Tik Tok star Died : లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్ చేస్తూ టిక్టాక్ స్టార్ మృతి
లైవ్ వీడియో చేస్తూ మరో tiktok star ప్రాణాలు కోల్పోయింది. 160 ఎత్తునుంచి కింద పడి చనిపోయింది టిక్ టాక్ స్టార్.
భూతగాదాల నేపథ్యంలో తుపాకీతో మహిళను కాల్చి చంపిన గిరిజనుడు..మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పు
Woman brutally murder : విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. ఓ మహిళ హత్య గావించబడింది. భూతగాదాల నేపథ్యంలో మహిళను స్థానిక గిరిజనుడు పాంగి దామోదర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. డుంబ్రిగూడ మండలం రంగిల�
హైదరాబాద్లో తలైవా : అన్నాత్తే సినిమా షూటింగ్
Rajinikanth’s Annathe : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్ అందుకు తగ్గట్టుగా సినిమా పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సగం వరకు షూటింగ్ జరుపుకున్న అన్నాత్తే సినిమాను ఫినీష్ చేసే పనిలో బిజగా ఉన్నారు. తమిళ సినిమా అన్నాత్తే షూటింగ్
Acharya Film : మళ్లీ మేకప్ వేసుకోనున్న చిరంజీవి
Konidela Pro Company : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. తగిన జాగ్రత్
సంజు బాబా బ్యాక్ : షంషేరా షూటింగ్ కు హాజరు
Shamshera : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షంషేరా షూటింగ్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చేతులు ఊపుతూ ఉన్న అతడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సంజూ బాబా బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. సినిమా షూటింగ్ రెండు రోజుల పాటు కొనసాగుతుం
సహకరించకపోతే, ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లని కాల్చి చంపాలి, బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
శంషాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులకు అరెస్టు చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకర
రైఫిల్ పట్టుకుని షూట్ చేసిన మోడీ
ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్ పట్టుకున్నారు. గురిచూసి కాల్చారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ప్రధాని మోడీ గన్ పట్టుకుని కాల్చింది ఏ వ్యక్తి�