Home » shops
దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన చపాక్ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరకాయ ప్రవేశం చేసి తన అద�
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం
అద్దాలు పగలగొట్టాడు. షాపులోకి ప్రవేశించాడు. బంగారం వాచీలు మెరుస్తూ ఉన్నాయి. అందినకాడికి దోచేశాడు. కౌంటర్ లో ఉన్న డబ్బు కూడా
రేషన్ కావాలా కార్డు చూపించు.. లోన్ కావాలా కార్డు జిరాక్స్ ఇవ్వు.. బస్సు, రైలు టికెట్టు.. చివరికి చచ్చిన తర్వాత స్మశానంలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే పనులు జరిగే రోజులు వచ్చేశాయి. తిండి కోసం కూడా ఆధార్ లింక్ చేసినోళ్లు.. మద్యంకి మాత్రం మినహాయిం�
సికింద్రాబాద్ : సెట్విన్ బస్సు బీభత్సం సృష్టించింది. ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. మందు కొట్టి డ్రైవింగ్ చేశాడని ప్యాసింజర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సికింద్రబాద్లో చోటు చేసుకుంది. జనవరి 28వ తేదీ ఉదయం సిక�
హైదరాబాద్ : పంచాయతీ సమరంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు ఒక్క రోజే మిగిలి ఉంది. జనవరి 21వ తేదీన 3,701 పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లు కీలకం. వీరిని ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థలు ప�
జగిత్యాల : సైలెంట్గా ఎంటర్ అయ్యారు…అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో దొంగల చేతివాటం..కోటి రూపాయల దాక లూటీ…ఈ లూటీ సీన్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేసిన చోరులు ఇప్పుడు జిల్లా కేంద్రాలపై కన్నేశారు