Home » shortage
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కాగ్.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడఖ్(ladakh), సియాచిన్(siachen) వంటి ఎత్తైన పర్వత ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు(troops) కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో కేంద్రం తీరుని కాగ్ తప్ప�
ఏపీలో ఇసుక కొరత మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
శ్రీలంక..కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. వరుస బాంబు పేలుళ్లలో దద్దరిల్లుతోంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను టార్గెట్ చేశారు. వరుస బాంబులతో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. మొత్తం ఏడు పేలుళ్లు జరిగాయి. 185