Home » shreyas iyer
వన్డే ప్రపంచకప్ ముందు వరుస విజయాలతో భారత జట్టు మంచి జోష్లో ఉంది. జట్టు కూర్పు విషయంలో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. అయితే.. ఇప్పుడు భారత అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది.
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది.
అక్టోబర్ 4 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2011 తరువాత టీమ్ఇండియా మరోసారి ప్రపంచకప్ను ముద్దాడలేదు. ఈ సారి స్వదేశంలోనే మెగా టోర్నీ జరగనుండడంతో భారత జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరం అయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు
ఆసియాకప్ టోర్నీలో టీమిండియాలో చేరడమే లక్ష్యంగా రాహుల్, శ్రేయాస్ ప్రాక్టీస్ కొనసాగుతుంది. అయితే, మరో రెండుమూడు రోజుల్లో బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించనుంది.
భారత క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్తో టీ20 సిరీస్తో అరంగ్రేటం చేసిన ఈ హైదరాబాదీ కుర్రాడు 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో మంచి ఇన్నింగ్స్లు ఆడాడు.
టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా వెన్ను సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు లండన్కు వెళ్లాడు. మంగళవారం అతడికి సర్జరీ జరిగింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ల గాయాల గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. బుమ్రాకు నిర్వహించిన సర్జరీ విజవంతమైందని, అతడు త్వరలోనే ప్రాక్టీస్ను మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈనెల 31న సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 28న ఫైల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ సీజన్కు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవుతున్నారు. వారిలో ఐదుగురు గురించి తెలుసుకుందా�
బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్