Home » shreyas iyer
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈనెల 31న సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 28న ఫైల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ సీజన్కు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవుతున్నారు. వారిలో ఐదుగురు గురించి తెలుసుకుందా�
బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు, రెండో రోజు ఆటలో భారత జట్ట ఆధిక్యంలో ఉంది. ఇండియా 404 పరుగులు చేసి ఆలౌటవ్వగా, ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మెరుగుపడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఒక్కో స్థానం దిగజారారు. అలాగే, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారాడు. తాజాగా, ప్రకటించిన వన్డే ర్యాంకు�
న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించాడు.
లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా అయ్యింది.
వెస్టిండీస్ తో జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది. 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా.