Shut

    అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, జిమ్ లకు అనుమతి

    July 29, 2020 / 07:46 PM IST

    కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం… అన్‌లాక్‌ 3.0 లో భ

    అన్‌లాక్‌ 3.0 : థియేటర్‌‌లు,జిమ్ లకు అనుమతి!

    July 26, 2020 / 03:35 PM IST

    కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1‌ నుంచి అమలవనున్న అన్‌లాక్‌ 3.0లో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ప

    లాక్ డౌన్ వల్ల ఇల్లు గడవటానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారు

    April 29, 2020 / 11:49 AM IST

    కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ�

    డాక్టర్ కు కరోనా… ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ మూసివేత

    April 1, 2020 / 06:19 AM IST

    ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�

    5లక్షల రెస్టారెంట్లు మూసివేత

    March 18, 2020 / 02:46 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లతో పాటు బార్లు, పబ్ �

    షిర్డీ ఆలయం మూసివేత

    March 17, 2020 / 06:06 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)

    Nursery, LKG, UKG రద్దు.. ఐదేళ్లు నిండాకే బడికి : ప్రభుత్వం కీలక నిర్ణయం

    December 7, 2019 / 11:50 AM IST

    హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు

    ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత..వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

    May 1, 2019 / 08:10 AM IST

    ఒడిశా వైపు ఫొని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేస్తోంది. NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి. మ�

10TV Telugu News