-
Home » Siddaramaiah
Siddaramaiah
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. దేశంలోనే తొలి రాష్ట్రం..
March 6, 2026 / 01:33 PM ISTSocial Media Ban : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
16 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్ఫోన్లు వాడకుండా నిషేధం!
February 23, 2026 / 09:38 AM ISTఈ నిషేధ చర్యలు మైనర్లకే వర్తిస్తాయని, ఇతర విద్యార్థులపై ప్రభావం ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు.
కర్ణాటకలో సీఎం మార్పు.. సిద్ధరామయ్య సంచలన కామెంట్స్.. అదే జరిగితే డీకే శివకుమారే సీఎం..
December 2, 2025 / 03:17 PM ISTడిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు.
ఇడ్లీ, చెట్నీ, సాంబార్.. ఓ డీల్.. డీకే, సిద్ధరామయ్య మధ్య కుదిరిన ఒప్పందం ఇదే?
November 29, 2025 / 06:08 PM ISTగతంలో ఇచ్చిన మాటకే దిక్కులేదు ఇప్పుడు కొత్తగా ఇచ్చే మాటకు విలువ ఉంటుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
కర్ణాటకలో ముగిసిన సంక్షోభం.. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎం.. తేల్చేసిన డీకే శివకుమార్
November 21, 2025 / 07:13 PM ISTడీకే వర్గం దీనికి ఒప్పుకుంటుందా? మళ్లీ అసంతృప్తి జ్వాలలు రగులుతాయా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కర్నాటక కాంగ్రెస్లో సంక్షోభం..? ఢిల్లీకి డీకే వర్గం ఎమ్మెల్యేలు..! ఏం జరుగుతోంది..
November 20, 2025 / 10:50 PM ISTతాను రాజీనామా చేస్తాననే ఊహాగానాలు నిరాధారమైనవని అన్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని..
ఏ పదవి శాశ్వతం కాదు.. డీకే శివకుమార్ సంచలనం.. కర్నాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..
November 20, 2025 / 07:56 PM ISTసీఎం మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్దరామయ్య స్థానంలో డీకే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
నో డౌట్.. ఐదేళ్లు నేనే సీఎం..! కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారానికి తెర..
July 2, 2025 / 09:48 PM ISTసెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నెలకొంటాయని కర్నాటక మంత్రి రాజన్న కూడా ఈ మధ్య అన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు ఖాయమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడిచింది.
కర్ణాటక నుంచి ఏపీకి వస్తున్న కుంకి ఏనుగులు
May 21, 2025 / 07:13 PM ISTఏనుగులను తరిమికొట్టడంలో కుంకీ ఏనుగులు కీలక భూమిక పోషిస్తాయి
అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధర రూ.200.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ.. పూర్తి వివరాలు
March 7, 2025 / 02:54 PM ISTఇటీవల ప్రముఖ కన్నడ నటులు-నిర్మాతలు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి వారు కన్నడ కంటెంట్ కోసం పెద్ద ఓటీటీ ప్లాట్ఫాంలు తమకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు.