Home » Siddaramaiah
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత
కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన క�
కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భా�
ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు
సోనియా, రాహుల్ ను సిద్ధరామయ్య ఇవాళ ఉదయం కలిస్తే, శివకుమార్ సాయంత్రం కలిశారు.
బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నది కర్ణాటక ఫలితంతో అనుభవంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే సూత్రం ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించాలన్నది కాంగ్�
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతక
కేఆర్ సర్కిల్ వద్ద ప్రమాదానికి గురైన ప్రమాదానికి గురైన భానురేఖను సెయింట్ మార్తా ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె ప్రాణాలతో ఉందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
కొలువుదీరిన కొత్త సర్కార్
ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్న విషయాన్ని, సిద్ధరామయ్య హామీలు అమలు చేస్తామని చెప్పిన విషయానికి లింకు పెడుతూ అన్నమలై సెటైర్లు వేశారు.