Home » Siddaramaiah
మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చామని, మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై చర్చించి, ఆదేశాలు ఇచ్చామని సిద్ధరామయ్య చెప్పారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు 2018లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో 2024 లోక్ సభ ఎన్నికల ముందు 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో....
మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్ట�
ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), �
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి �
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేరళ సీఎం, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోవటంపై ఆ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య కూటమి విమర్శలు సంధించింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 మే 13న ఇదే కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం