Home » Siddaramaiah
రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణా�
ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు ఆపార్టీ నేతలు అంతా కుక్కపిల్లలా వణుకుతారు అంటూ కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోం�
బీజేపీ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదు. బీజేపీ పాలనలో కొన్ని విజయాలు కూడా చెప్పగలరా? వారు రిజర్వేషన్లను వ్యతిరేకించారు, వారు ఎల్లప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. మండల్ కమిషన్ విధానాన్ని వ్యతిరేక
నేను 2:30 నిమిషాలకు సుదర్శన్ గెస్ట్ హైస్లో భోజనం చేశాను. సాయంత్రం చాలా సేపటికి గుడికి వెళ్లి పూజ చేశాను. ఈ ఆహారమే తిని గుడికి రావాలని దేవుడేమైనా షరతులు పెట్టాడా? ప్రజలు రాత్రి మాంసం తిని ఉదయమే గుడికి వెళ్తారు. మరి మధ్యాహ్నం మాసం తిని సాయంత్రం గ�
నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వార
ఈ మధ్య పడ్డ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి గురువారం కొడగు వెళ్లారు సిద్ధరామయ్యా. అయితే సిద్ధూ పర్యటనను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ‘గో బ్యాక్ సిద్ధరామయ్య’ అం�
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. ని�
దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎంతగానో చేశారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనెలా ప్రజలను ప్రేరేపించేందుకు అనేక లేఖలు, పుస్తకాలు రాశారని సిద్ధరామయ్య అన్నారు. అయితే నెహ్రూ సావర్కర్ లాగ క్షమాపణ లేఖలు రాయలేదని, బహుశా అందుకే స్వాతంత్ర్య సమరయోధుల
కార్ణాటక కాంగ్రెస్కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట�