Home » Siddaramaiah
తాను హిందువునే అయినప్పటికీ అవసరమైతే బీఫ్ (గోమాంసం) తింటానని వ్యాఖ్యానించారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త కె.వీరభద్రప్ప సహా 64 మందిని హతమారుస్తామంటూ వచ్చిన సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి
కర్ణాటక పోలీసులు కాషాయ వస్త్రాలు ధరించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతు.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాకీలు కాషాయ వస్త్రాలు ధరించటం పలువివాదాలకు దారి తీస్తోంది
కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మంగళవారం మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో...కర్ణాటక రా
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల మైసూర్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ సీఎం సిద్దరామయ్య సభలో నిలబడి సీరియస్గా
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో రాజీనామా ప్రకటన చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో మాట్లాడుతూ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య జ్వరం కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు.
కరోనా వైరస్ నిర్వహణలో కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక సీఎం, మంత్రులు అమావనవీయంగా ప్రవర�
రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�
కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు ఓటర్లకు భారీ షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు షాక్ అవడం మొదలుపెట్టారు. 12 స్థ�