Home » Siddaramaiah
కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తామె ఓట్లను ఆశిస్తామన్నారు. కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో ఈసారి కచ్చితంగా తమకే
మూడవ జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్.
Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమ�
ఇక రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అధికార పక్ష నేతలకు ఎంత బలం ఉంటుందో, విపక్ష నేతలకు కూడా అంతే బలం ఉంటుంది. అదే కర్ణాటక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అదే విధంగా తీర్పు చెబుతుంటారు. ఎప్పుడూ ఒకే పక్షానికి పూర్తి అధిక�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికల పూర్తకానున్న ఈ ప్రకియకు.. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాట�
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రియాంక్ ఖర్గే సైతం మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన చితాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. చాలా స్థానాల్లో సిట్టింగులకే అవకాశం కల్పించిన పార్టీ.. కొన్ని సీట్లలో మాత్రం అభ్యర్థుల�
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయక�
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఎన్నికలు సమీపించేలోపు ఈ యాత్ర పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీజేపీ అనేక అవినితీ ఆరోపణల్లో ఇర�
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట�