Home » Siddaramaiah
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్ను వేశారు. ఇక డీకే శివకుమార్కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆ�
సిద్ధరామయ్య, శివకుమార్లలో కర్ణాటక సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనన్న అంశంపై కన్నడ రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కౌన్బనేగా కర్ణాటక సీఎం
రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ అవినీతిని సరిచేసే సత్తా నా తండ్రికి మాత్రమే ఉంది.
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
గతంలో బ్రాహ్మణ వర్గాన్ని కూడా సిద్ధరామయ్య అవమానించారని బొమ్మై మండిపడ్డారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగాయత్లను, వీరశైవులను విడదీసే ప్రయత్నం చేశారని సిద్దును విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన�
కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా
ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేవారిని ప్రజలే ఎన్నుకుంటారని, ఆశిస్సులు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదని సిద్ధూ అన్నారు. ఈ విషయమై గురువారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నడ్డాకు సిద్ధరామయ