-
Home » Siddipet District
Siddipet District
18ఏళ్ల క్రితం భార్య.. ఇప్పుడు తండ్రీకొడుకు.. ఒకే చెరువులో శవాలై తేలారు.. అసలేం జరిగిందంటే..
Crime News 18ఏళ్ల క్రితం పరశురాములు తల్లి చంద్రవ్వ గ్రామంలోని చెరువు పడి చనిపోగా.. అదే చెరువులోపడి పరశురాములు, అతని తండ్రి తాజాగా మరణించారు.
భర్తతో విడిపోవడానికి అడ్డంగా ఉన్నాడని భావించి.. ఆ తల్లి 52 రోజుల పసికందుని దారుణంగా..
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది.
బర్డ్ ఫ్లూ విజృంభణ.. 1.45లక్షల కోళ్లను చంపేసేందుకు సిద్ధమైన అధికారులు.. భయాందోళనలో ప్రజలు, పౌల్ట్రీ రైతులు
కాన్గల్ గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
భార్య, పిల్లలను చంపేసి.. గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సిద్ధిపేట కలెక్టర్ గన్మెన్
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్మెన్ నరేశ్ భార్య, పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Harish Rao: “హ్యాపీ బర్త్ డే బావా” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. ఓటమి ఎరుగని నేత హరీశ్ రావు
హరీశ్ రావు 2004 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీశ్ రావు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Heavy Rains : రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..
Siddipet district : ప్లాస్టిక్ నివారించండి – వెండి పొందండి
ప్లాస్టిక్ నివారించండి - వెండి పొందండి
Siddipet: పెళ్లయి పిల్లలున్న మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. చివరికి ప్రాణాలు తీసింది..
వివాహేతర సంబంధాలు పెట్టుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిత్యం సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు.
Minister Harish Rao: భూరాజేశ్వర ట్రస్టు..వాసవీ నిత్యాన్నదాన సత్రానికి నా నెల వేతనం విరాళంగా ఇస్తా : మంత్రి హరీశ్ రావు
శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రానికి తన నెల వేతనాన్ని విరాళంగా అందిస్తాను అని ప్రకటించారు.
Janashakthi Naxals : మాజీ జనశక్తి నేత కిడ్నాప్
సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.