Sikha Chowdary

    ఏం జరిగిందో చెప్పు : శ్రిఖా చౌదరిని విచారిస్తున్న తెలంగాణ పోలీసులు

    February 14, 2019 / 07:53 AM IST

    పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు

    శిఖా చౌదరిపై ఫిర్యాదు : జయరాం హత్యకేసులో కొత్త మలుపు

    February 5, 2019 / 04:39 PM IST

    హైదరాబాద్ :  చిగురుపాటి జయరాం  హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ జయరాం భార్య పద్మశ్రీ  మంగళవారం జూబ్లీ హిల్స్  పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు శిఖా చౌదరిని తప్పించారని, శిఖ

    కస్టడీలో శిఖా చౌదరి: విచారిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు

    February 2, 2019 / 10:40 AM IST

    విజయవాడ: ఎన్.ఆర్.ఐ, పారిశ్రామిక వేత్త,ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరిని  కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంచికచర్ల రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో పొలీసులు శిఖచౌదర

    శిఖా, జయరాం ఇంటికి ఎందుకు వెళ్ళింది: జయరాం కేసు

    February 2, 2019 / 10:14 AM IST

    హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ హత్య కేసులో కొత్త కొత్త  కోణాలు బయటకువస్తున్నాయి. జయరామ్ హత్య తర్వాత ఆయన మేనకోడలు శిఖాచౌదరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు జూబ్లీహిల్స్ లోని జయరాం నివాసంకు వచ్చంది.  ఇంటికి తాళం వేసి వుండటంతో, వాచ్ మె

10TV Telugu News