Home » silver
దేశీయ మార్కెట్లో బంగారం రేట్ మరోసారి పెరిగింది. అమెరికా-చైనా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటం లాభాలు తెచ్చిపెడుతుంది. మూడేళ్లతో పోల్చి చూస్తే బంగారం ధర దేశీయ మార్కెట్లో ప్రస్తుత నెలలోనే అత్యంత దారుణంగా ఉంది. నవంబరు 28నాటికి 0.53శాతం అంటే రూ.198 ప�
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా క్షీణించింది. భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రికి భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతో�
దీపావళి అంటేనే గిఫ్ట్ల పండుగ. అందులో ప్రత్యేకంగా ధన్తేరాస్ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బ�
త్వరలో రాబోయే దీపావళికి బంగారం, వెండి పాత్రలకు బదులుగా దేశంలోని హిందువులందరూ ఇనుముతో చేసిన కత్తులు కొనాలని సూచించారు యూపీ కి చెందిన బీజేపీ నాయకుడు గజరాజ్ రాణా. నవంబర్ నెలలో అయోధ్యపై తీర్పు రానుంది. ఈ సమయంలో గజరాజ్ రాణా వ్యాఖ్యలు వివాదాస్�
దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర 38వేల 300కి పెరిగింది. వెండి ధర రూ.46వేలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాములు (24 క్యారెట్లు) పసిడి ధర పైకి ఎగిసి రూ.39వేల 590కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో బలహీలమైన ట్రెండ్ కారణంగా �
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల బాక్సింగ్లో ఛాంపియన్ షిప్లో రజతం గెలుచుకున్న తొలి బాక్సర్గా నిలిచిన అమిత్ పంగాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రష్యాలోని ఏక్తరిన్బర�
నాణ్యమైన సౌకర్యాలు అందించే ఆస్పత్రులకు గుడ్ న్యూస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్పత్రులకు రేటింగ్ సిస్టమ్ రాబోతోంది.
హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
5 నెలల్లో రూ.497.27 కోట్లు. 524 కిలోల బంగారం, 3వేల 98 కిలోల వెండి. ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా.. ఇదంతా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. అవును.. వడ్డీకాసుల వాడి హుండీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిలో కానుకలు, డొనేషన్లు వచ్చ�
పలుకే బంగారమాయేనా.. అనే మాట మార్చిపోవాలి అందరూ. పలుకే వెండిమయమయ్యేనా అనుకోవాల్సిందే. రోజురోజుకూ పుంజుకుంటోన్న వెండి ధర ఆకాశన్నింటింది. పది రోజులుగా పెరుగుతూనే ఉన్న వెండి ధర కేజీ. రూ.50వేల 200కు చేరుకుంది. వినాయకచవితి పండుగ తర్వాతి రోజైన మంగళవార