-
Home » sirpur
sirpur
సై అంటే సై.. కోనప్ప వర్సెస్ ఆర్ఎస్పీ.. కారు పార్టీలో కాకరేపుతున్న సిర్పూర్ రాజకీయం
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు మరోసారి కోనప్ప, ప్రవీణ్ కుమార్ వర్గ పోరుకు తెరలేపాయన్న టాక్ వినిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో కోనప్ప, ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెట్టి బలపరిచారు.
ఇద్దరిపై దాడి చేసిన పెద్దపులి ఇదే..! ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పులి ఫోటో..
ప్రస్తుతం కాగజ్నగర్ ఫారెస్ట్ లో 5 పెద్దపులులు అధికారులు భావిస్తున్నారు.
సిర్పూర్ కాంగ్రెస్లో నేతల తలోదారి... ఆ ముగ్గురు నేతల మధ్య గ్యాప్ ఎందుకు?
ఈ ముగ్గురి మధ్య పంచాయితీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.
ఓడిపోయినా సిర్పూర్ లోనే ఉంటా.. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రెస్ మీట్
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. పార్టీకి తాము వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, తమ గెలుపుకోసం ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు
ఆదిలాబాద్లో ఆసక్తికర రాజకీయం.. త్రిముఖ పోరులో గెలుపెవరిది?
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.
కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్
కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఓ కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కార్మికులు. గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నారు.
పూర్వ వైభవం : తెరుచుకున్న పేపరు మిల్లు
కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపం�