Home » Skin
వేపాకులను పేస్ట్లా చేసి శరీరానికి రాసి గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.
ఎముకలు ఒరిజినల్వే కానీ మాంసమే మొక్కల ప్రొడక్ట్. ఈ ప్రొడక్షన్ కోసం నెస్లే దాదాపు రూ.30కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. కంపెనీ సీఈఓ ఆల్బనీ ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రతిరోజు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ అయిల్, లిక్విడ్ పరాఫిన్ లాంటి ఒంటికి రాసుకొని... బాగా మర్దన చేసుకొని, తర్వాత స్నానం చేస్తే మంచిది.
ల్యాప్టాప్లా ఉన్న ఈ సిస్టమ్లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్ బటన్, మోడ్ సెలెక్షన్ బటన్, స్టార్ట్, స్టాప్ బటన్, లెవల్స్., ఏరియా బటన్, ఎల్సిడి స్క్రీన్ ఉంటాయి.
ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్లా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది. బియ్యం పిండి, అల�
చర్మంపై ముడతలు ఉంటే దానికోసం శనగ పిండి రెండు టేబుల్ స్పూన్లు, పసుపు టీస్పూన్, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని.. వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి.. పావు గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది.అవాంఛిత రోమాలను తొలిగించ�
చలి కాలంలో పొడి చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొబ్బరి నూనె చర్మంలో తేమను నింపుతుంది. ముఖం కడుక్కోవడానికి కొన్ని నిమిషాల ముందు.. కొబ్బరి నూనె రుద్దుకొని మసాజ్ చేసిన తర్వాత ముఖం కడుక్కుంటే చాలు..
అందం కోసం అనవసరంగా రసాయనాలు కలిసిన వివిధ సబ్బులను వాడటం వల్ల చర్మానికి హానికలుగుతుంది. సబ్బు వినియోగం కారణంగా చర్మం మీద ఉండే సహజ సిద్దమైన నూనెలు తొలగిపోయి, నిర్జీవాన్ని సంతరించుకుంటుంది.