Home » Skin
చర్మ సంరక్షణకు వీటిని స్క్రబ్ ,మాయిశ్ఛరైజర్ తయారీలో ఉపయోగిస్తారు. తాజా ద్రాక్షలను గుజ్జుగా మార్చి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడానికి టూత్పేస్ట్, నిమ్మ రసం మరియు ఉప్పు లేదా చక్కెర కలయికను ఉపయోగిస్తే చేస్తే మంచి ఫలితం ఉంటుంది
బొల్లి మచ్చల వ్యాధి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం వల్ల కలిగే అలర్జీ, జీవనశైలిలోమార్పులు,
ముఖం పై గీతలు, పొట్టులేవటం వంటివాటి వల్ల ముఖం పొడిబారుతోంది. ముఖంలో తేమను నిలపడానికి అరటిపండ్లు ఉపయోగపడతాయి. ఈ పండులో ఉన్న విటమిన్ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది.
వర్షా కాలంలో వాతావరణం వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాన నీటిలో తడవడం వల్ల చర్మం దురదగా ఉంటుంది.
కరోనావైరస్ మూడో వేవ్ రెండో వేవ్ అంత ప్రమాదకరంగా లేదు కానీ, కేసులు మాత్రం విపరీతంగా వెలుగులోకి వచ్చాయి.
నిమ్మలోని విటమిన్ సి చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది. నిమ్మకు కొబ్బరి నీరు తోడవ్వటంతో చర్మంలో మెరుపు సంతరించుకుంటుంది.
పసుపును సోరియాసిస్ ఉన్న చోట కొబ్బరినూనె కలిపి పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు కలపిన ఆయింట్మెంట్లు మార్కెట్ లో లభిస్తున్నాయి.
బంగాళదుంపను చర్మానికి రుద్దడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. అయితే బంగాళదుంపతో పాలు కూడా చేర్చి ప్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు, మంచి కాంతి పెరుగుతంది.
అందువల్ల సూర్యకాంతిలో ఉన్నా లేకపోయినా సన్స్క్రీన్ను ఉపయోగించడం ముఖ్యం. సూర్యరశ్మి, నీలి కాంతికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మానికి ఫ్రీ రాడికల్ నష్టం వాటిల్లుతుంది.