Home » smartphone
స్మార్ట్ ఫోన్ కిందపడి స్ర్కీన్ పగిలితే ఎవరికైనా బాధేస్తుంది. అది కామన్.. ఇకపై అలాంటి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. సరికొత్త స్మార్ట్ ఫోన్ గ్లాసు ఒకటి వస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా మన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మన చుట్టుపక్కల వనరులతో జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతుందో
మెరుగైన సేవలు అందించడం కోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ఫోన్లలో వాట్సాప్ తమ సేవలను నిలిపివేసే అవకాశం ఉంది.
Xiaomi might launch smartphone with 200W charging: సాధారణంగా మొబైల్ ఫోన్ ఫుల్ గా ఛార్జ్ కావాలంటే ఛార్జర్ను బట్టి అరగంట నుంచి దాదాపు రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటే అంతకన్నా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్�
8 Mistakes you should avoid on your Smartphone : మీ స్మార్ట్ ఫోన్లో పర్సనల్ డేటా భద్రమేనా? ఓసారి చెక్ చేసుకోండి. హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్సనల్ డేటా అంటే ఏదైనా కావొచ్చు.. నగదు, �
OPPO smartphone rollable display : స్మార్ట్ ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఫోల్డబుల్ ఫోన్స్కు పోటీగా రోలబుల్ ఫోన్స్ రాబోతున్నాయి. ఒప్పో నుంచి చుట్టే స్క్రీన్లతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 17న జరిగే వార్షిక �
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మళ్లీ తిరిగి వస్తోంది. ఇటీవల, సంస్థ CEO ఒక కొత్త ఎమోషనల్ వీడియో ద్వారా ఈ విషయం గురించి వెల్లడించారు. భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తున్నానని మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ క్రమంలో
Infinix has launched : టెలికాం రంగంలో వివిధ కంపెనీలు కొత్త కొత్త సెల్ లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా సందడి సందడి చేస్తున్నాయి. తాజాగా..Infinix నోట్ సిరీస్ లో కొత్త మోడల్ ను విడుదల చేసింది.
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో మంచి స్మార్�