-
Home » smugglers
smugglers
తీవ్ర విషాదం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి.. అత్యాధునిక వైద్యం అందించినా
నిజామాబాద్ జిల్లా మాధవనగర్ దగ్గర గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టడంతో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Red Sanders : ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్-22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు.
Red Sandal Smugglers : ఇంట్లోకి దూసుకెళ్లిన స్మగ్లర్ల కారు… ఇద్దరికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Bharat-Bangladesh : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారు.
BSF : జవాన్లపై దాడి చేసిన స్మగ్లర్లు.. కాల్పుల్లో ఒకరు మృతి
భారత్ - బంగ్లా దారిహద్దుల్లో స్మగ్లర్లు రేర్చిపోయారు. నిషేదిత పదార్దాలను భారత్లోకి తరలిస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుంది. బలగాలను చుట్టుముట్టి దాడికి యత్నించించారు.
Smugglers Arrest : నిషేధిత ఆయిల్ విక్రయిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లు
హైదరాబాద్లో నిషేధిత హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బోరబండకు చెందిన మహబూబ్ అలీ ప్రధాన నిందితుడు.
Red Sandalwood : 54 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
Andhra Pradesh : వాహనంలో పుచ్చకాయలు..తీరా చూస్తే, షాక్ తిన్న పోలీసులు
ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ
దావూద్ పూర్వీకుల ఇల్లు వేలం, రూ. @ 11.20 లక్షలు
Dawood Ibrahim in Ratnagiri auctioned : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ఇబ్రహీం మ్యాన్షన్ తో పాటు మరో ఐదు స్థిరాస్తులను వేలం వేశారు. ఆన్ లైన్ ద్వారా ఈ వేలం పాట నిర్వహించారు. ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ రూ. 11.20 లక్షలకు కొనుగోలు చేశార�
కోట్ల రూపాయల ఆదాయం, BMW కార్లు, బంగళాలు, లగ్జరీ లైఫ్.. అందుకే ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తున్నారు? ఎర్రచందనం స్మగ్లర్లుగా మారుతున్నారు?
red sandalwood smugglers: ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేయొచ్చు. అది మనం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ అది మంచి నిర్ణయమైతే జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ కొంతమంది తాము తీసుకునే నిర్ణయం సరైనది కాదని తెలిసినా ప్రాణాలకు తెగించి మరీ రిస్క్ చేస్తుం