ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్
హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోయాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు.
మస్కట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మరణించారు. నగరంలోని సాలార్జంగ్ కాలనీకి చెందిన గౌసుల్లా (30) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా దుబాయ్ లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య ఆయేషా(25) కుమార్తె హానీయా (4), కుమారుడు �
మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమ్మాయి కోసమే హత్య జరిగిందని తేల్చారు. ప్రధాన
సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాఫ్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.
మియాపూర్ పోలీసులు శుక్రవారం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేశారు. తమిళనాడులోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్న ప్రదీప్(మారు పేరు) మహిళల నగ్న ఫొటోలను సేకరించడం, ఆ తర్వాత వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ కోరిక తీర్చుకునేవాడు. మియాప�
ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన జీతం తెచ్చుకుంటున్నారు.