Home » Soldiers
Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�
India, China soldiers : పక్కలో బల్లాన్నీ… చైనానీ పక్కపక్కన పెడితే… ఏది ఏదో గుర్తుపట్టలేం. రెండూ ఒకేలా ఉంటాయి. పక్కలో బల్లెం కంటే ప్రమాదకరమైనది డ్రాగన్. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు ఏ దేశ భూభాగాన్ని దోచుకుందామా అని కాచుక్కూర్చుంటారు. సరి
Farmer Protests: రైతు ఆందోళనల్లో పాల్గొనే సమయాల్లో ఆర్మీ మాజీ అధికారులకు ఆర్మీ ప్రత్యేక సూచనలు ఇచ్చింది. యూనిఫాం ధరించి లేదా గుండెలపై మెడల్స్ చిహ్నాలు ధరించి ఆందోళనల్లో పాల్గొనవద్దని చెప్పింది. కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి రూల్స్ ను లెటర్ రూపంలో తె�
China Deploys ‘Iron Man’ Soldiers Near LAC : భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం మధ్య డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నైరుతి చైనా టిబెట్ అటానమస్ రీజియన్లోని Ngariలో చైనా బలగాలు మోహరించాయి. ఐరన్ మ్యాన్ సూట్లు ధరించి తమ సరిహద్దు ఎల్ఏసీ దగ్గర డ్రాగన్ సైన్యం మోహరి�
8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో దాదాపు 8మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ వర్గాలు త�
Missing SPO : ఉగ్రవాది మనస్సు మార్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఉగ్రవాదం మంచిది కాదు..లొంగిపోవాలని, ఎవరూ ఏమీ చేయరని ఆర్మీ భరోసా ఇచ్చింది. అతని చేతిలో ఏకే 47 ఉన్నా..జవాన్లు, తండ్రి చెబుతున్న మాటలు నమ్మకం కలిగించాయి. వెంటనే ఏకే 47 రైఫిల్ ను పక్కన పడేసి లొంగిపో
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.. కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తొలిసారి రాజ్యసభ, లోక్ సభ సమా�
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�
సైనికుల వ్యక్తిగత రక్షణను పెంచే దిశగా భారత్ సైన్యం మరో ముందడుగు వేసింది. ఒక లక్ష AK- 47 రక్షిత హెల్మెట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణలలో ఈ ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్ల సేకరణ ఒకటిగా నిలి�