Soldiers

    నిజం ఒప్పుకున్న చైనా : అవును మా సైనికులు చనిపోయారు, కానీ..అంతమంది కాదు

    February 19, 2021 / 09:51 AM IST

    Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్‌లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�

    దుస్సాహసం : జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ, 20 మంది చైనా సైనికులకు గాయాలు

    January 25, 2021 / 01:49 PM IST

    India, China soldiers : పక్కలో బల్లాన్నీ… చైనానీ పక్కపక్కన పెడితే… ఏది ఏదో గుర్తుపట్టలేం. రెండూ ఒకేలా ఉంటాయి. పక్కలో బల్లెం కంటే ప్రమాదకరమైనది డ్రాగన్. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు ఏ దేశ భూభాగాన్ని దోచుకుందామా అని కాచుక్కూర్చుంటారు. సరి

    ‘ఆర్మీ దుస్తుల్లో రైతు ఆందోళనలో పాల్గొనకండి’

    January 20, 2021 / 01:49 PM IST

    Farmer Protests: రైతు ఆందోళనల్లో పాల్గొనే సమయాల్లో ఆర్మీ మాజీ అధికారులకు ఆర్మీ ప్రత్యేక సూచనలు ఇచ్చింది. యూనిఫాం ధరించి లేదా గుండెలపై మెడల్స్ చిహ్నాలు ధరించి ఆందోళనల్లో పాల్గొనవద్దని చెప్పింది. కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి రూల్స్ ను లెటర్ రూపంలో తె�

    డ్రాగన్ వ్యూహం ఏంటి?: ‘Iron Man’ సూట్లతో LACలో మోహరించిన చైనా సైన్యం

    December 15, 2020 / 09:47 AM IST

    China Deploys ‘Iron Man’ Soldiers Near LAC : భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం మధ్య డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నైరుతి చైనా టిబెట్ అటానమస్ రీజియన్‌లోని Ngariలో చైనా బలగాలు మోహరించాయి. ఐరన్ మ్యాన్ సూట్లు ధరించి తమ సరిహద్దు ఎల్ఏసీ దగ్గర డ్రాగన్ సైన్యం మోహరి�

    యుద్ధట్యాంక్ పై మోదీ

    November 16, 2020 / 01:30 PM IST

    LOCలో కాల్పులు…8మంది పాక్ సైనికులు మృతి..ఉగ్ర స్థావరాలు ధ్వంసం

    November 13, 2020 / 06:00 PM IST

    8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో దాదాపు 8మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ వర్గాలు త�

    ఇది ఇండియన్ ఆర్మీ అంటే, ఉగ్రవాది మనస్సు మార్చిన జవాన్లు

    October 17, 2020 / 09:55 AM IST

    Missing SPO : ఉగ్రవాది మనస్సు మార్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఉగ్రవాదం మంచిది కాదు..లొంగిపోవాలని, ఎవరూ ఏమీ చేయరని ఆర్మీ భరోసా ఇచ్చింది. అతని చేతిలో ఏకే 47 ఉన్నా..జవాన్లు, తండ్రి చెబుతున్న మాటలు నమ్మకం కలిగించాయి. వెంటనే ఏకే 47 రైఫిల్ ను పక్కన పడేసి లొంగిపో

    మేమంతా మీవెంటే.. సైన్యం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోంది : మోడీ

    September 14, 2020 / 10:44 AM IST

    కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.. కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తొలిసారి రాజ్యసభ, లోక్ సభ సమా�

    యుద్ధ వాతావరణం, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన చైనా

    September 10, 2020 / 08:58 AM IST

    భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�

    జవాన్లకు కొత్త బాలిస్టిక్ హెల్మెట్లు

    July 15, 2020 / 07:41 PM IST

    సైనికుల వ్యక్తిగత రక్షణను పెంచే దిశగా భార‌త్ సైన్యం మరో ముంద‌డుగు వేసింది. ఒక ల‌క్ష AK- 47 రక్షిత హెల్మెట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీ‌కారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణలలో ఈ ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్ల సేక‌ర‌ణ ఒక‌టిగా నిలి�

10TV Telugu News