Home » Soldiers
బోర్డర్లో టెంట్లు తీసేసినంత మాత్రాన.. చైనా మంచిదైపోతుందా0.? వెనక్కి తగ్గితే.. మళ్లీ ముందుకు రాదని నమ్మకమేంటి? LAC దాటొచ్చిన చైనా .. ఇండియాపైనే దుష్ప్రచారం మొదలుపెట్టింది. సో.. చైనా విక్టిమ్ కార్డ్ను.. ఇండియా ఎలా టాకిల్ చేస్తుంది.? బలగాలు వెనక్కి తగ�
భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్.. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసి�
భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�
భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అ�
చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత
గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో
అగ్రరాజ్యం అమెరికాను కరోనా కుమ్మేస్తోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా సైన్యంపై కరోనా బాంబు పడింది. 1000 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 303 మంది నేషనల్ గార్డ్స్, ఓ విమాన నౌకలో ఉన్న 150 మంది వైరస్ బారిన పడ్డారు. దీంత
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కాగ్.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడఖ్(ladakh), సియాచిన్(siachen) వంటి ఎత్తైన పర్వత ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు(troops) కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో కేంద్రం తీరుని కాగ్ తప్ప�
సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.