Home » Somireddy Chandramohan Reddy
రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..
రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు.. దిగజారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు సంబంధించి కోర్టు పిటీషన్ను కొట్టివేసిన క్రమంలో ఇదే విషయమై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే బాధ్యత వహిస్తూ ఇంతకుముందు నీలం �
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పరిపాలన గురించి ఎలక్షన్ కమీషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేయడం వింతగా ఉందని టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమీషన్ తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆరోపిం�
ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు.