Home » Son
ఓ వ్యక్తి విమానంలో మామిడిపండ్ల బాక్స్ పోగొట్టుకున్నాడు. ఇక దొరికినట్లే అని వదిలిపెట్టలేదు. అయితే ఏం చేశాడు? అవి తిరిగి దొరికాయా?
తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడ�
వీడియో గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు. అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు.
గుజరాత్, అహ్మదాబాద్లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ ష�
కోవిడ్ భయంతో రెండు, మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులకు సంబంధించిన ఉదంతాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్ల నుంచి కోవిడ్ భయంతో ఇంట్లోని ఒకే గదిలో ఉండిపోయారు. మూడ
బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న న�
నంద్యాల జిల్లా బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవికి ప్రతిభా సింగ్ పోటీ పడ్డారు. కానీ సుఖ్వీందర్ సింగ్ సుఖుకి ఆ పదవి దక్కడంతో, కనీసం కొడుక్కైనా మంత్రి పదవి దక్కాలని ఆ
శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో ఒక మహిళ తన భర్తను చంపి, శరీరాన్ని పది ముక్కలుగా నరికింది. శరీర భాగాల్ని ఫ్రిజ్లో దాచి ఉంచింది. దీనికి ఆమె కొడుకు కూడా సహకరించాడు.
తండ్రీకొడుకుల ఎంజాయ్