Home » Sonia Gandhi
మేడం సోనియా.. అవమానాలు భరిస్తూ ఉండలేను
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు
ప్రెసిడెంట్కు అవమానం జరుగుతుందని అనుకోలేదు. ప్రెసిడెంట్ చెడుగా అనుకుంటే, ఆమెను కలిసి క్షమాపణ చెప్తా. వాళ్లు కావాలనుకుంటే ఉరిశిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నా. మరి సోనియా గాంధీని ఇందులోకి లాగుతున్నారు" అని అన్నారు.
కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పిలవడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందుకెళ్లారు. అదే సమయంలో మాట కలిపేందుకు స్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధిర్తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ �
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రాహుల్ విచారణ స�
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోనియాగాంధీని మూడో రోజు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద సోనియా గాంధీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించి ఆయన స్టేట్మెంట్ �
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రెండో విడత సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఇవాళ ఈడీ విచారణకు సోనియా హాజరుకానున్నందున తదుపరి కార్యాచరణపై ఏఐసీసీ
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ విచారించింది. నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో ఆమెను రెండు గంటలకుపైగా విచారించింది. ఇవాళ మరోసారి సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.