Home » Sonia Gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆ పార్టీ అధినేత్రి, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ నెల 6న ఆమె యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.
వాస్తవానికి థరూర్ ఇలా చెబుతున్నప్పటికీ ఈ బరిలోకి దిగుతున్న మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గాంధీ కుటుంబ సూచనలతోనే చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీ కేవలం సహచర
సోనియా గాంధీతో మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే ఆమె ప్రశాంతంగా విన్నారు. జైపూర్, రాజస్తాన్ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడాము. నాకున్న సెంటిమెంట్ల గురించి ఆమెతో చెప్పాను. అలాగే రాష్ట్రంలోని పరిస్థితపై నా ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. వాస్తవానికి వచ్చే ఎ�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.
గెహ్లాట్ తీరుపై సోనియా గాంధీ ఆగ్రహం
ఈ విషయమై సీడబ్ల్యూసీలోని ఒక ముఖ్య నేత దీనిపై స్పందిస్తూ ‘‘వ్యక్తిగత వైరాల కోసం కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చాడు. ఇలాంటి వ్యక్తిపై ఎలా నమ్మకం పెట్టుగోలం? గెహ్లాట్ అభ్యర్థిత్వంపై పార్టీ మరోసారి ఆలోచించాలి’’ అని సోమవారం అన్నట్లు పార్టీ న�
సోనియాతో ముగిసిన నితీశ్, లాలూ భేటీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ కానున్నారు. ఈ నెల 25న వారు సోనియాను కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చిస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. పోటీలో ఎవరు నిలుస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా .. సీఎంగానూ కొనసాగుతానంటున్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కానీ షరతులు వర్తిస్తాయంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి సోనియా ఏమంటారు? గెహ్లాట్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా?అనేది ఆసక్తిగా మారింది.