Home » Sonia Gandhi
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత �
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థ�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.
పోలింగ్కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగ
కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. సవాళ్
137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గ�
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే అంశంలో సందేహాలున్నాయి. ఎందుకంటే ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో అక్టోబర్ 7న రాహుల్ గాంధీ సోదరి.. ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో కొనసాగనున్న జోడో యాత్రలో ప్రియాంక గాంధీ సోదరుడు..పార్టీ శ్రేణులతో కలిసి నడు
భారత్ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తల్లి సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోవడంతో రాహుల్ గమనించి లేస్లు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల�