Home » Sonia Gandhi
గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఈ యేడాదిలో మార్చిలో జీ-23 నేతలను థరూర్ కలిశారు. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని, అది పునర
‘‘శ్రీమతి పావోలా మైనో మరణం పట్ల సోనియా గాంధీకి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతో మమేకమై ఉన్నాయి’’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆమె తల్లి పవోలా మైనో ఈ నెల 27న కన్ను మూశారు. తల్లి అంత్యక్రియల కోసం సోనియా ఇటలీకి వెళ్లారు. ఆగస్టు 30న మైనో అంత్యక్రియలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ద�
కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ మీటింగ్ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నిర్ణయిస్తారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. ఈ విషయంపై గెహ్లాట్ స్పందించారు. కేవలం మీడియా ద్వారానే నేను ఆ వార�
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన సోనియాగాంధీ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు.ముర్ము అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యాక సోనియా గాంధీ ఆమెను కలవటం ఇదే మొదటిస�
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. ప్రియాంక గాంధీతో మునుగోడుపై సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో �
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తిరిగి ఆ పదవి చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు మళ్లీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ కూడా నిరాకరించారు.
కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు కోసం పార్టీ అధిష్టానం ఎన్నిక నిర్వహించబోతోంది. దీని కోసం ఎన్నిక ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 లోపు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలు పూర్తి అయితే సెప్టెంబరు మొదటి వ
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై శుక్రవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.