Home » Sonia Gandhi
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి తాను మాట్లాడుతున్నందుకే తన కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్న�
దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం.!
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ విచారణ గురువారం ముగిసింది. తిరిగి సోమవారం మళ్లీ విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ విచారణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ ED ముందు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్ చేసిందని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీంట్లో భాగంగా బెంగళూరులోని ఈడీ ఆఫీసు ముందున్న
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ఎదుర్కొంటున్నారు. తన కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి ఆమె ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాని
సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు వేళైంది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురువారం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మరోసారి
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించ�
సోనియా గాంధీకి ఈడీ సమన్లు