Home » Sonia Gandhi
భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసే పీపీ మాధవన్ అనే వ్యక్తిపై రేప్ కేస్ ఫైల్ అయింది. 26ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి, వివాహం చేసుకుంటాన�
ఇక ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ 5రోజులపాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50గంటలకుపైగా విచారించిన ఈడీ.. స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది.
కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇటీవలే కరోనా బారినపడ్డ సోనియా గాంధీ, ఈ నెల 12న గంగారాం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు, శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరారు.
సోనియా గాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స సోనియా గాంధీ పొందుతున్నారు.
బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి, ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. రేపటి రోజున జైలుకు పోయే పరిస్థితి వస్తుంది.(Revanth Reddy Warns BJP)
కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ �
1979లో ఇందిరా గాంధీని జైలుకి పంపిస్తే.. ఇందిరా గాంధీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. 1980లో కాంగ్రెస్ ను గెలిపించారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదని అదొక చిత్తుకాగితంతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.