Home » Sonia Gandhi
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.
2024 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్లు, ప్రచారం, ఔట్రీచ్, ఆర్ధిక, ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను టాస్క్ఫోర్స్ పరిశీలిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో టాస్క్ ఫోర్స�
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో రెండోరోజు కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్ కొనసాగుతోంది. తాజ్ ఆరావళి హోటల్లో ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భ�
దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు �
ఉదయపూర్లో కాంగ్రెస్ చింతన్ శివిర్
Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ నిర్వహించనుంది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మే 13 నుంచి 15 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో 'చింతన్ శివిర్' నిర్వహించబోతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో గెలుపు కోసం..
Punjab Congress : పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu)పై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను 2002లో సోనియా గాంధీ పరామర్శించారని..2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ సభతో..(Manickam Tagore On Rahul Gandhi Tour)
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.