Home » Sonia Gandhi
ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ 19 పార్టీల నేతలతో వర్చువల్గా సమావేశమయ్యారు.
దేశంలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క దేశంలో ప్రతిపక్ష నేతలు కొందరు మూకుమ్మడి కార్యాచరణతో కేంద్రంపై దండెత్తేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. శరద్ పవార్ లాంటి నేతలు
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి మోదీ సర్కార్ పై పొలిటికల్ ఎటాక్ కి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
మమతలో మార్పు... రీజన్ ఏంటి ?
బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
ఎట్టకేలకు గత సంప్రదాయలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పట్టు ఉన్న నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎవరికి పట్టు ఉందో గమినించి, చర్చించి ఆయా రాష్ట్రాల్లో పూర్తి బాధ్యతలను వారికే అప్పగిస్తోన్న కాంగ్రె
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.
కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.