Home » Sonia Gandhi
పంజాబ్ కాంగ్రెస్లో కుమ్ములాటల వేళ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో మంగళవారం కలిశారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజనీకుమార్ యాదవ్ లను నియమించారు.
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి సునీతా రావును నియమిస్తూ..ఈ మేరకు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు.
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఢిల్లీలో గురువారం సోనియాగాంధీ బృందంతో భేటీ కానున్నారు. తమ రాష్ట్రంలోని వివాదాల పరిష్కరానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల పార్టీ ప్యానల్ను ఆయన కలుస్తారు.
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చారని, ఆమె ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ బ్లాక్ ఫంగస్ డ్రగ్ కొరతపై యాక్షన్ తీసుకోవాలంటూ లెటర్ రాశారు. విటల్ డ్రగ్ అయిన బ్లాక్ ఫంగస్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ఫలితాలు సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైంది వ్యవస్థలు కాదు. మోడీ ప్రభుత్వమే అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. దేశ బలాలు, వనరులను ప్రభుత్వం నిర్మాణాత్మకంగా..