Home » Sonia Gandhi
Ahmed Patel’s death : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అహ్మద్ పటేల్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ తో ఫోన్ లో మా�
congress no address: జనం కాంగ్రెస్ని పట్టించుకోవడం లేదు. అసలు మా పార్టీ ఉందనే అనుకోవడం లేదు. అచ్చంగా ఇవే మాటలు కాదు కానీ.. ఇలానే చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. బహుశా అందుకేనేమో గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టిక్కెట్ల కోసం పెద్దగా పోటీ కన్పించడ
Sonia Gandhi advised to leave Delhi due to pollution కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీని వీడనున్నారు. దేశరాజధానిలో వాయుకాలుష్యం భారీగా పెరిగిన నేపథ్యంలో దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోనియాగాంధీ కొన్ని రోజులపాటు నగరానికి దూరంగా ఉండాలని డాక్టర్లు �
congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే ఓ అధ్యక్షుడు ఫుల్టైమ్ లేనప్పుడు
మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను తిరస్కరించే మార్గాలను అన్వేషించమంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ ట్వీట్ చేశారు. ఆర్టిక�
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి వైరాగ్యం వచ్చేస్తోందంట. పార్టీని నడిపించడం చాలా కష్టమైపోతుందనే అభిప్రాయంలో ఉన్నారట. గత ఐదేళ్లుగా టీపీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఒకే రాష్ట్�
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆమె విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వెళ్లినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. సోనియాతోపా�
వర్కింగ్ కమిటీలోనూ.. కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్ నాయకత్వం భారీగా మార్పులు చేసింది. రాహుల్ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించింది. రానున్న కాలంలో రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింద�
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణమంటూ మున్సిపల్ అధికారుకు పాక్షికంగా కూల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. తన ఇంటి కూల్చివేత ఘటనపై…తాజాగా మహరాష్ట్�