Home » Sonia Gandhi
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందిగ్ధతపై శివసేన పార్టీ రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదికయం ప్రకటించింది. �
భారత దేశపు అతి పురాతన పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ లో లీడర్ షిప్ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనేది చర్చకు దారి తీసింది. నెహ్రూ-గాంధీ కుటుంబాలకు చెందిన వారే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలా? వేరే వాళ్లకు అవకాశ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఆగస్టు-24,2020) జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో సోనియానే పార్టీ తాత్కాలిక చీఫ్గా కొనసాగాలని సీనియర్ న
Sonia Gandhi to CWC: కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై చర్చల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో, పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సోనియా గాంధీ ప్రతిపాదించారు. కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాల
దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే
దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమై ఆరేళ్లు పూర్తయ్యింది. అయినా కూడా ఇంకా పుంజుకునేందుకు కష్టపడుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్లో పెద్ద మార్పు కోరుతూ పార్టీ సీనియర్ నాయకులు తాత్కాలిక అధ్యక్షురాలు సోన�
135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్గా ఉన్న సోనియా గాంధీ పదవ
రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు డిమాండ్ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక భాద్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత సోనియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ గడ్డపై జన్మించినవాళ్లే దేశాన్ని కాపాడతారని.. విదేశీ వనితకు జన్మించిన వాడు దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పారని..రెండు దేశాల్లో పౌరసత్వం ఉన్నవారికి దే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు