Home » South Korea
దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేస్తుండడంతో ఆ దేశం వైపునకు ఉత్తర కొరియా శతఘ్ని గుళ్లతో 90 రౌండ్ల కాల్పులు జరిపి కలకలం రేపింది. దక్షిణ కొరియా జలాల్లోకి వరుసగా ఉత్తర కొరియా రెండో రోజు కాల్పులు జరపడంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు �
దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చిన యువతిపై ముంబైలో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన ఆమె యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ అయింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల వైట్ కోటు, రెడ్ షూలతో కనపడిన అమ్మాయి.. కిమ్ జోంగ్ ఉన్ రెండో కుమార్తె అని, ఆమెకు 10 ఏళ్ల వయసు ఉంటుందని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ చెప్పింది. ఆ సమయంలో కిమ్ తో పాటు ఆయన భార్య రి సోల్ యూ కూడా కనపడ్డారు. నిజానికి కిమ్ తీసుకొచ్చిన ఆయన కూతురి పేర�
అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్రదేశాలను ఇవాళ ఉదయం హెచ్చరించారు. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేసిన మరుసటి రోజే కిమ్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. కొన్ని నెలల నుంచి ఉత్తర కొరియా వర�
దక్షిణ కొరియా జలాలకు సమీపంలో తొలిసారిగా ఉత్తర కొరియా క్షిపణులు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఏడు దశాబ్దాల తర్వాత మళ్ళీ తొలిసారి ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొర�
తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరించింది. ప్రస్తుతం దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ సంయుక్త విన్యాసాలు శుక్రవారం వరకు కొనసాగనున్నాయి. కొన్ని వారాలుగా ఉత్తర కొరియా క్షి�
దక్షిణ కొరియాలో హాలోవీన్ తొక్కిసలాట ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్ చేశారు. ‘సియోల్లో తొక్కిసలాట కారణంగా చాలా మంది యువకుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ క్లిష్
దక్షిణ కొరియా సియోల్ రాజధానిలో హాలోవీన్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 146 మంది మరణించగా, 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే, గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పెద్ద ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. వందలాది మంది మరణించారు. గతం�
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. ఈ ఘటనలో మరో 150 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడ్డ వారిలో 15 మంది విదేశీయులని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్ వ�