-
Home » Special Train
Special Train
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు హోలీ ప్రత్యేక రైళ్లు
February 7, 2026 / 10:45 AM ISTహోలీ పండుగను పురష్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి 160 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని సీపీఆర్ఓ ఎ. శ్రీధర్ తెలిపారు.
ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. చర్లపల్లి - అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు ఇవే..
September 11, 2025 / 09:08 PM ISTSpecial Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. చర్లపల్లి - అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది.
దీపావళికి సొంతూరు వెళ్తున్నారా? ఈ మార్గంలో ప్రత్యేక రైలు ప్రారంభం..!
October 26, 2024 / 04:12 PM ISTDiwali 2024 : భారతీయ రైల్వే లక్నో నుంచి బీహార్లోని ఛప్రా వరకు వందే భారత్ ప్రత్యేక రైలును ప్రారంభించింది. రైలు నంబర్ 02270. లక్నో ఎన్ఆర్ నుంచి మధ్యాహ్నం 2:15 కి బయలుదేరి…
ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు.. ఏఏ స్టేషన్లో ఆగుతుందంటే?
May 12, 2024 / 07:32 AM ISTఅసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
Trains : మల్కాజ్గిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు
July 10, 2022 / 08:13 AM ISTప్రయాణికుల డిమాండ్ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Varanasi : వారణాశి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు-ఒక్కరోజు మాత్రమే
June 19, 2022 / 08:42 PM ISTఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది
Araku Special Train : అరకు పర్యాటకులకు శుభవార్త..స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
November 23, 2021 / 03:22 PM ISTఅరకులోయకు పర్యాటకులకు గుడ్ చెప్పింది రైల్వే శాఖ. విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
IRCTC : ‘చార్ ధామ్ యాత్ర’కు ప్రత్యేక రైలు..ఆధునిక సౌకర్యాలతో కూల్ కూల్ టూర్
July 7, 2021 / 01:45 PM ISTచార్ ధామ్ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. "చార్ ధామ్ యాత్ర" ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ‘దేఖో అప్నా…
బడ్జెట్ 2020 : రైతుల కోసం ప్రత్యేకంగా రైలు
February 1, 2020 / 07:10 AM ISTకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు…
సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్
November 14, 2019 / 02:50 AM ISTరైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్…