Home » Special Train
Diwali 2024 : భారతీయ రైల్వే లక్నో నుంచి బీహార్లోని ఛప్రా వరకు వందే భారత్ ప్రత్యేక రైలును ప్రారంభించింది. రైలు నంబర్ 02270. లక్నో ఎన్ఆర్ నుంచి మధ్యాహ్నం 2:15 కి బయలుదేరి రాత్రి 9:30 గంటలకు ఛప్రా చేరుకుంటుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది
అరకులోయకు పర్యాటకులకు గుడ్ చెప్పింది రైల్వే శాఖ. విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
చార్ ధామ్ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. "చార్ ధామ్ యాత్ర" ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ‘దేఖో అప్నా దేశ్’ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ‘చార్�
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు సర్వీస్. రైతుల కోసం,వారి ఆదాయా�
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�
ఢిల్లీ : స్టాట్యూ ఆఫ్ యూనిటీ. వేలకోట్ల రూపాయల ఖర్చుతో గుజరాత్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఈ గ్రేట్ స్టాట్యూని చూడాలనుకునేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సందర్శకుల కోసం ప్రత్యేక రైలును నడపాలని రైల్వేశాఖ న