Home » Special Trains
మరోవైపు, కాచిగూడ - నాగర్ కోయిల్ స్పెషల్ ట్రైన్లను కూడా రైల్వే అధికారులు పొడిగించారు.
సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది.
ప్రముఖ పండుగలకు ప్రతీయేటా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో ..
జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ చెప్పారు.
Special Trains Ayodhya Temple : అయోధ్యకు వెళ్లేందుకు తెలంగాణకు చెందిన రామ భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడివరకు నడవనున్నాయంటే?
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....
భారత్ వేదికగా జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే చేసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే..
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.