Home » Special Trains
Special trains : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
దసరా, దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల (Special Trains) సేవలను పొడిగించింది.
Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో
మరోవైపు, కాచిగూడ - నాగర్ కోయిల్ స్పెషల్ ట్రైన్లను కూడా రైల్వే అధికారులు పొడిగించారు.
సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది.
ప్రముఖ పండుగలకు ప్రతీయేటా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో ..
జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ చెప్పారు.
Special Trains Ayodhya Temple : అయోధ్యకు వెళ్లేందుకు తెలంగాణకు చెందిన రామ భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడివరకు నడవనున్నాయంటే?
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.