Home » speech
9 ఏళ్ల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసి వివాదస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. దీంతో పాతబస్తీలో పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది
సీఎంలైన కేసీఆర్, జగన్ పేర్లతో మాపై ప్రచారం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని కాస్త ఆగితే బైడన్ ను కూడా తెస్తారేమో అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రకాష్ రాజ్..
SWAMI VIVEKANANDA స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లక ముందు 1893 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. స్వామి వివేకానంద నగర పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని..శనివారం సికింద్రాబాద్లోని మహబూబ్ కాల
Spotify based on users speech and emotion : మీరు మూడ్ ఎలా ఉంది? మీరు ఏం మాట్లాడుతున్నారు.. మీ వాయిస్ టోన్ వింటే చాలు.. మాటలను బట్టి మీ మూడ్ పసిగట్టేస్తుంది.. మీ మూడ్కు తగిన పాటలను వినిపిస్తుంది. మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై టెక్నాలజీకి పేటెంట్ మంజూరు అయింది. ఈ కొత�
Joe Biden’s Speech Writer Vinay Reddy బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బైడెన్ తన టీమ్ లో భారతీయ-అమెరికన్లకు పెద్దపీట వేసిన విషయం కూడా అందిరీకీ తెలిసిందే. అయితే జో బైడెన్ ప్రభుత్వంలో వైట
Minister KTR Speech At HYSEA 28th Annual Summit : కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగం ఆశాకిరణంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్… ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలను తీసుకువచ్చిందని చెప్పారు. దేశ సగటు కంటే డబుల్ గ్రోత్ రేట్ ను సాధించామన్నారు. త్వరలోనే కొం
BC Corporation Abhinandana Sabha : మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారని ఏపీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. నూతనం
గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు
కరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా కరోనా వైరస్ నీటి బిందువుల ద్వారా వ్యాప్తిచెందుతుందని తెలుసు. శ్వాసతో పాటు ఇప్పుడు మాట్లాడటం
పార్లమెంట్ సభ్యులు, కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ‘గోలీ మారో సాలోంకు’ అంటారా ? ఏం భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఉద్రిక్తలు సృష్టించి..రాక్షసానందం పొందడం శ్రేయస్కర�